నేను ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయిని గా పని చేస్తున్నా. ( నా పదోతరగతి రిజల్ట్స్ నన్ను రచయిత్రి ని చేసి హంతకుడెవరు? అనే మొదటికధ ఆంధ్రజ్యోతీ ఆదివారం)రాయడానికి కారణం అయ్యింది) నా మొదటి నవల" అరుణ కిరణాలు."
నేను ఉపాధ్యాయని గా వచ్చిన
తరువాత బుజ్జాయి , అధ్యాపక భారతి రేడియోలలో నా రచనలు వచ్చాయి.
ఎక్కువ పిల్లలు ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉన్నందున రచనా వ్యాసంగం పక్కన పెట్టాను.
ఇప్పుడు ప్రతి లిపిలో రాయడం ఈ మధ్యనే2021 మే నెలలో మొదలు పెట్టాను.